Saturday, April 27, 2024

రాష్ట్రంలో 248 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

248 new Covid cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 248 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,64,898కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈక్రమంలో కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,912కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 324 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,56,285కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,701 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News