Tuesday, April 16, 2024

నిజామాబాద్ లో ఘరో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

3 of Family died in Road Accident in Nizamabad

నిజామాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కమ్మర్ పల్లిలో ఓ గుర్తుతెలియన వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుని చికిత్స ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

3 of Family died in Road Accident in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News