Monday, May 6, 2024

రాష్ట్రంలో కొత్తగా 512 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

512 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,168 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…512 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,85,143కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 1,217 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,73,362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.50 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News