Wednesday, May 15, 2024

కూకట్ పల్లిలో బైక్ ను ఢీకొట్టిన టిప్పర్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

4 Killed in Road Accident in Zaheerabad

మేడ్చల్: బైక్‌ను టిప్పర్ ఢీకొట్టి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను 20 మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని కెపిహెచ్‌బి కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జగన్ మోహన్ రెడ్డి దుర్మరణం చెందాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News