Wednesday, May 15, 2024

భారత్ లో కొత్తగా 1,59,632 కేసులు…

- Advertisement -
- Advertisement -

1.6 Lakh corona positive cases in India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కలవరపాటు గురి చేస్తోంది. రోజు రోజు కరోన వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 1,59,632 కరోనా కేసులు నమోదు కాగా 327 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.55 కోట్లకు చేరుకోగా 4,83,790 మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 3.44 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 5.9 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. దేశ ప్రజలకు 151.58 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని కేంద్రం ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3623కు చేరుకోగా 1409 మంది కోలుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News