Friday, March 29, 2024

దేశంలో కొత్తగా 4369 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Ventilation is only way to control Coronavirus in air

 

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 4369 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4.44 కోట్లకు చేరుకోగా 5.28 లక్షల మంది మృత్యువాతపడ్డారు.  ప్రస్తుతం 46,347 మంది చికిత్స తీసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో 5178 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.38 కోట్లకు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 215.47 కోట్ల మంది కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News