Sunday, May 5, 2024

మణుగూరులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Terrible road accident in UP:6killed

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సమితిసింగారం వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇంకా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News