Saturday, May 4, 2024

రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఎఒబిలోని గొలంత్రి వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో నవ దంపతులు మృతి చెందారు. గత శుక్రవారం సింహాచలం ఆలయంలో వివాహం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News