Sunday, April 28, 2024

గవర్నర్ తమిళిసైకి ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి క్షమాపణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. గవర్నర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఆయన జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కాగా, ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి, గవర్నర్ తమిళిసైకి జాతీయ మహిళా కమిషన్ సమక్షంలో లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News