Saturday, April 27, 2024

గవర్నర్ తమిళిసై రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు రాజీనామా లేఖను ఆమె పంపారు. గవర్నర్ తమిళిసై రాజీనామాను రాజ్‌భవన్ వర్గాలు ధృవీకరించాయి. సెంట్రల్ చెన్నై నుంచి లోక్ సభకు ఆమె పోటీ చేయనున్నారు. ఆమె పాండిచ్చేరి నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. బిజెపి అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆమె పోటీ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News