Thursday, August 28, 2025

హ్యారీ బ్రూక్ మెరుపు శతకం.. కోల్‌క‌తా లక్ష్యం 229

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐపిఎల్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, కోల్‌క‌తా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ మెరుపు శతకంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ స్కోర్ నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News