Tuesday, April 30, 2024

IPL 2023: కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్ 2023లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకుని, కోల్ కతా జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగు పర్చుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News