Thursday, August 21, 2025

15 రోజుల్లో పెళ్లి…. రోడ్డు ప్రమాదంలో కాబోయే వరుడు, వధువు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పదిహేనురోజుల్లో పెళ్లి.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆ జంట మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాకినాడు జిల్లాకు చెందిన రాజ్‌కుమార్(25), దుర్గాభవాని(18)కి మే10న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి ముందు మేరీమాత ఆలయాన్ని దర్శించుకోవడం కోసం బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: షార్జా జైలులో బాలీవుడ్ నటి పెరీరియా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News