Tuesday, May 7, 2024

హనుమకొండలో విషాద ఘటన..

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేప చెట్టు విరిగి పడి తొమ్మిదేళ్ల బాలిక మరణించిన ఘటన ఐనవోలు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నందనం గ్రామంలో నిన్న రాత్రి బాలిక, వేప చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో కొమ్మ విరిగి పడింది.

దీంతో తీవ్రంగా గాయపడిని బాలికను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలిక కుటుంబం విషాదలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News