Sunday, June 16, 2024

హెరిటేజ్ తో పాడి రైతుల జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాడి రైతుల జీవితాల్లో సిఎం జగన్ మోహన్ రెడ్డి వెలుగులు నింపుతున్నారని మంత్రి రోజా తెలిపారు. చిత్తూరు డెయిరీ-అమూల్ డెయిరీకి సిఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. విజయ డెయిరీకి సిఎం జగనన్న ప్రాణం పోస్తున్న రోజు ఇది అని ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సిఎంగా ఉండి హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నారని రోజా మండిపడ్డారు. పాడి రైతుల జీవితాలను చంద్రబాబు అంధకారం చేశారని దుయ్యబట్టారు. అర్హత ఉండి పథకాలు రానివారిని గుర్తించి జగనన్న సురక్ష ద్వారా లబ్ధి చేకూర్చడం ప్రధాన ఉద్దేశమన్నారు. సిఎం జగన్‌ను చంద్రబాబు, పవన్ ఏమీ చేయలేరన్నారు.

Also Read: చంద్రబాబు వెన్నుపోటు వీరుడు… పవన్ ప్యాకేజీ శూరుడు: జగన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News