Tuesday, May 21, 2024

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కోంది. భక్తులు కంపార్ట్ మెంట్ల నిండి శిలాతోరణం వరకు వేచిఉన్నారు. నిన్న శ్రీవారి 86,781మంది భక్తులు దర్శించుకున్నారు. 44,923 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం రూ.3.47 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News