Sunday, May 12, 2024

రెండో వన్డేలో భారత్ ఓటమి

- Advertisement -
- Advertisement -

కెన్సింగ్‌టన్ ఓవల్: భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టిమిండియా ఓటమిని చవిచూసింది. విండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ ముందు భారత జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. షాయ్ హోప్, కార్టీ ధాటిగా ఆడడంతో విండీస్ లక్ష్యాన్ని చేరుకుంది. విండీస్ 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో షాయ్ హోప్(63 నాటౌట్), కార్టీ(48) నాటౌట్, మేయర్స్ (36), బ్రండన్ కింగ్(15), అలిక్ అతనాజే(06), శిమ్రాన్ హెట్‌మేయర్(09) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్థూల్ టాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. టీమిండియాలో బాట్స్‌మెన్లు, బౌలర్లు విఫలమయ్యారు. ఈ సిరీస్ రెండు జట్లు సమజ్జీవులుగా ఉన్నాయి.

Also Read: రాహుల్‌కు మీరే అమ్మాయిని చూడండి: మహిళా రైతులతో సోనియా(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News