Friday, May 17, 2024

సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలి : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యాశాఖ సమగ్రశిక్షా ఒప్పంద ఉద్యోగుల సంఘం ఎస్పీడీ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేయగా…వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని. వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News