Wednesday, August 20, 2025

కొడంగల్‌లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం కొడంగల్ వెళ్లనున్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉప ఎన్నికల్లో రేవంత్ ఓటు వేయనున్నారు. కొడంగల్ ఎంపిడిఒ కార్యాలయంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. నాగర్ కర్నూల్‌లో ఎంఎల్‌సి కూచకుల దామోదర్ రెడ్డి, ఫరూక్‌నగర్‌లో ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్ లు ఓటు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News