Saturday, April 27, 2024

మనవడి పెళ్లి ఆగిందని తాత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిలా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్‌కు సంగారెడ్డి జిల్లా అందోలుకు చెందిన మమతతో పెళ్లి నిశ్చయమైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్‌పల్లి గ్రామ సమీపంలో బుధవారం పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News