Home Search
కల్నల్ సంతోష్బాబు - search results
If you're not happy with the results, please do another search
కల్నల్ సంతోష్బాబు చిరస్మరణీయుడు
సిఎం కెసిఆర్ సందేశం స్ఫూర్తిదాయకం
ముఖ్యమంత్రి నిర్ణయం దేశానికే ఆదర్శం
మిలటరీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండ
దివంగత కల్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని
ఆవిష్కరించిన మంత్రులు కెటిఆర్, జగదీష్రెడ్డి
విగ్రహం పెట్టాలన్న మా కలను ప్రభుత్వం
సాకారం చేసింది : సంతోష్బాబు...
కల్నల్ సంతోష్బాబును దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది
దేశ సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన పోరులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని హీరో విశ్వక్సేన్ పరామర్శించారు. శనివారం విశ్వక్సేన్ సూర్యాపేటకు వెళ్లి సంతోష్బాబు చిత్రపటానికి...
కల్నల్కు కన్నీటి వీడ్కోలు
సంతోష్బాబుకు కేసారంలో మిలిటరీ లాంఛనాల మధ్య అంత్యక్రియలు
తనయుడి చితికి తలకొరివి పెట్టిన తండ్రి ఉపేందర్
అశ్రునయనాల మధ్య భారీ ర్యాలీతో అంతిమయాత్ర, ‘వందేమాతరం’‘వీరుడా వందనం’ లాంటి నినాదాలతో మార్మోగిన భానుపురి
7కి.మీటర్ల పొడవునా పూలవర్షం
కురిపించి...
కల్నల్ సంతోష్ యాదిలో…
కల్నల్ సంతోష్బాబు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం
ఉదయం నుంచి బారులు తీరిన జనం
వాడవాడలా నివాళులు.. ప్రముఖుల సంతాపం
అంత్యక్రియలకు ఏర్పాట్లు
సొంత భూమిలోనే దహన సంస్కారాలు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్...
కేసారంలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు
హైదరాబాద్: సూర్యాపేట మండలం కేసారంలోని వ్యవసాయక్షేత్రంలోని కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆర్మీ అధికారులు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పి భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కల్నల్ కుటుంబ సభ్యులను...
మహాప్రస్థానంలో దశాబ్ది ఉత్సవాలు
సూర్యాపేట: రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలలో భాగంగా జరుగు పట్టణ ప్రగతి దినోత్సవం సం బురాలు వినూత్నంగా జరపాలని అధికారులు నిర్ణయించారు. వి ద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి...
నేడు జార్ఖండ్కు సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కెసిఆర్ శుక్రవారం ఝార్కండ్కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాం చీలో గాల్వాన్ అమరుల కుటుంబాలకు రూ. 10...
‘మహావీర్’ సంతోష్
గతేడాది లడఖ్లో చైనా సైన్యం దురాక్రమణను వీరోచితంగా ఎదుర్కొని అమరుడైన తెలంగాణ వీరజవాను కల్నల్ సంతోష్బాబుకు ప్రకటించిన ‘మహావీర్ చక్ర’ను మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాధ్ నుంచి స్వీకరిస్తున్న ఆయన...
గల్వాన్ వీరులకు స్మారకం ఏర్పాటు
కల్నల్ సంతోష్బాబుసహా అమరుల వివరాలతో..
న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరులైన 20మంది భారత జవాన్లకు తూర్పు లడఖ్లో స్మారకం నిర్మించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. తూర్పు లడఖ్లోని...
డిప్యూటీ కలెక్టర్ సంతోషి
కల్నల్ సంతోష్బాబు భార్యకు సంబంధిత ఉత్తర్వులను అందించిన సిఎం కెసిఆర్
బంజారాహిల్స్లో రూ.20 కోట్ల విలువైన ఇంటి స్థలం
శిక్షణ ఇప్పించి ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని కార్యదర్శి స్మితా సబర్వాల్కు సిఎం...
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సంతోషి.. ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్-1 కేడర్)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు....
ఆయనే మా ధైర్యం.. మా సంతోషం
ధైర్యంగా బతకడం నేర్పాడు..
అందరి మేలు కోరే వ్యక్తి
ఆయన మాటలు ఆదర్శంగా ఉండేవి
మన తెలంగాణ ప్రతినిధితో కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషి
సూర్యాపేట: యావత్ భారతావని కల్నల్ సంతోష్బాబు మృతికి కన్నీటిపర్యమైంది. గురువారం సూర్యాపేటలో జరిగిన...
అధికార లాంఛనాలతో అమరవీరునికి అంత్యక్రియలు
హైదరాబాద్ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని కేసారం కల్నల్ సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో...
గాల్వన్ నదీ లోయలో చైనా సేనల మారణకాండ
భారత సైనికుల్ని వేటాడి చంపిన క్రూరత్వం
న్యూఢిల్లీ : గాల్వన్ నదీ లోయలో సోమవారం రాత్రి భారత్చైనా సేనల మధ్య ఎనిమిది గంటల సేపు సాగిన ముఖాముఖి హింసాత్మక దాడిలో చైనాకు చెందిన పీపుల్స్...
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
కలిసి పిడికిలి బిగిస్తే
దేశానికి పెడుతున్న రైతులను నడిబజారుకు ఈడ్చిన దిక్కుమాలిన చరిత్ర కేంద్రంలోని బిజెపి సర్కారుదే కార్పోరేట్ సంస్థలను నెత్తిన పెట్టుకొని
రైతులను అరికాళ్లతో అణగదొక్కేందుకు యత్నిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగురీతిలో బుద్ధి చెప్పడానికి ఎంతోకాలం పట్టదు...
రిపబ్లిక్డే రోజున గల్వాన్ వీరులకు గ్యాలెంటరీ మెడల్స్
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు వీరోచితంగా పోరాడి అమరులైన భారత సైనికులను గణతంత్ర దినోత్సవం రోజున(జనవరి 26న) గ్యాలెంటరీ మెడల్స్తో గౌరవించనున్నట్టు తెలుస్తోంది. మరణానంతరం ప్రకటించే ఈ...