Home Search
పశ్చిమ గోదావరి జిల్లా - search results
If you're not happy with the results, please do another search
గోదావరిలో దూకిన నవదంపతులు… భార్య గల్లంతు… భర్తను ప్రశ్నిస్తున్న పోలీసులు
అమరావతి: వివాహం జరిగిన వారం రోజులకే నవ దంపతులు గోదావరిలో దూకారు. వధువు గల్లంతు కాగా వరుడి ఈదుకుంటూ బయటకు వచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో జరిగింది....
తెలంగాణకు వర్ష హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు...
ప.గో.జిల్లాలో ఎరువుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ ః ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఓ ఎరువుల కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఫుడ్స్,ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. సాల్వెంట్ ఆయిల్ ట్యాంక్ పేలడంతో...
ఎపిలో కొత్త జిల్లాలు…
క్రొత్త జిల్లాలు : AP
1) జిల్లా : శ్రీకాకుళం
ముఖ్య పట్టణం: శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం:...
రెండేళ్ల కొడుకు కళ్లముందే.. తండ్రి దుర్మరణం
మన తెలంగాణ/అబ్దుల్లాపూర్మెట్: గురువారం ఉద యం ఏడున్నర...విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...తండ్రి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు వదలగా...రెండేళ్ల బాలుడు గాయాలతో రోడ్డుపైనే ఏడుస్తూ కనిపించిన దృశ్యం అక్కడున్న వారందరినీ కంట...
గంజాయి స్మగ్లింగ్ కోసం సిక్ లీవ్
హైదరాబాద్ : అత్యాశతో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడి తెలంగాణ పోలీసులకు ఇద్దరు ఎపి పోలీసులు చిక్కిన వైనమిది. నేరాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరగాళ్లుగా మారిన ఉదంతమిది. ఉద్యోగానికి సెలవు పెట్టిమరీ...
మహిళపై బాలుడు అత్యాచారం….
అమరావతి: ఓ మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ మహిళ గ్రామ శివారులో...
రోడ్డు ప్రమాదంలో ఎంఎల్సి షేక్ సాబ్జీ దుర్మరణం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంఎల్సి షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఎంఎల్సి కారును...
మృత్యువులోను వీడని స్నేహ బంధం..
హైదరాబాద్: ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనా ఆంద్రప్రదేశ్ రాష్ష్రంలోని మొగల్తూరు మండలం జగన్నాథపురం లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా...
విద్యార్థినికి తాళి కట్టి, రేప్ చేసిన టీచర్
పాఠాలు చెప్పమంటే, ప్రేమ పాఠాలు వల్లించి ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడొక టీచర్. ప్రేమించానంటూ మైనర్ బాలికను నమ్మించి, తాళికట్టి రేప్ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు...
నోట్ల గుట్టలు..బంగారు కడ్డీలు
మన తెలంగాణ/హైదరాబాద్/వైరా, కరీంనగర్ రూరల్ : అ సెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, రాష్ట్ర వ్యా ప్తం గా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి...
మోగిన ఎన్నికల నగరా….
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నోటిఫికేషన్
నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి
తెలంగాణలో నవంబర్ 30, రాజస్థాన్లో నవంబర్ 23
మధ్యప్రదేశ్ నవంబర్ 07, మిజోరం నవంబర్ 07
చత్తీస్ఘడ్లో రెండు విడుతలో నవంబర్...
ఈసారి ప్రేక్షకులకు అందించేది స్ట్రెయిట్ సినిమానే : సురేష్ కొండేటి
పాత్రికేయుడుగా కెరియర్ ప్రారంభించిన సురేష్ కొండేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85 కు పైగా చిత్రాలను పంపిణీ చేసి 'ప్రేమిస్తే' చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ఆ తర్వాత...
ఐటిడిఎల రూపశిల్పి
భారత దేశం ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలకు, చారిత్రక పోరాటాలకు నెలవు. నాటి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి వనరులు, జంతుజాలం, దట్టమైన అరణ్యాలతో మమేకమైన ఆదివాసుల జిల్లాగా...
మంచి జీవితం
పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం పక్కనే సరిపల్లె, అప్పుడు ఆ గ్రామంలో ప్రభుత్వ స్కూలు గాని, హాస్పిటల్ గాని లేవు. అంత చిన్న ఊరు. ఊరికే అదే పెద్ద రోడ్డు. ఆ వీధిలోని...
అసలైన ఆదివాసుల దయనీయత
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలోని 100 కి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు 50 కోట్లు. ఇందులో దాదాపు 5000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి....
విశాఖ నుంచి పవన్ మూడో విడత వారాహి యాత్ర
మంగళగిరి: రెండు విడతలుగా సాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విజయవంతమైంది. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే మూడో విడత వారాహి యాత్రను బహుశా ఆగస్టు 15 తర్వాత...
బిర్యానీ కోసం వెళ్లి.. 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం పట్టణంలో బుధవారం దొంగలు రెచ్చిపోయారు. బిర్యానీ తనడానికి వెళ్లిన వ్యక్తి బండిలోంచి డబ్బులు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... పట్టణంలోని...
అల్లూరి దేశభక్తి అసమానం
ఆంగ్లేయులపై సీతారామరాజుది ప్రత్యేక యుద్ధ నైపుణ్యం
మహనీయుల చరిత్రను భావి తరాలకు భద్రంగా అందించాలి
అల్లూరి 125వ జయంతి ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు
భీమవరంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం,...
తల్లితో సహా ఇద్దరు కూతుళ్ల ఆత్మ హత్య
కంటోన్మెంట్ : తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు తమ ఇంట్లో వేరు వేరు గదులో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం బోయిన్పల్లి పొలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన...