Tuesday, January 14, 2025

ఎపిలో కరోనాతో మరో ముగ్గురు మృతి..

- Advertisement -
- Advertisement -

AP Reports 335 New Corona Cases in 24 hrs

అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 936 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,754 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో19,241 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కరోనాతో ఇప్పటివరకు 14,713మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

AP Reports 335 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News