Monday, September 15, 2025

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ : రామవరం నుంచి కాకినాడకు అశోక్‌లేలాండ్‌మ వాహనంలో రేషన్ బియ్యంను శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు పట్టుకున్నారు. వివారాలిలా ఉన్నాయి. మండలంలోని సీతాయిగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనం పట్టుబడ్డాయని, నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ గొల్లపల్లి విజయలక్ష్మి తెలిపారు. వాహనంలో 40 క్వింటాళ బియ్యం ఉన్నాయన్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News