Thursday, April 25, 2024

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఎంఎ చిదంబరం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 68 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో స్టివెన్ స్మిత్ (00), మిచెల్ మార్ష్(34) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News