Saturday, April 27, 2024

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు ఆసీస్ 36 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 73 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మాథ్యూ కుహ్నెమాన్ ఆరు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (45), మార్నస్ లబుషింగే(22) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆసీస్ 18 పరుగులు వెనుకంజలో ఉంది. నాలుగో టెస్టు డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది.

ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్: 480
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 571

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News