Friday, June 13, 2025

రేపటినుంచి భక్తులకు బాలరాముడి దర్శనం

- Advertisement -
- Advertisement -

సామాన్య భక్తులకు అయోధ్య బాల రాముడు రేపటినుంచి దర్శనం ఇవ్వనున్నాడు. దీనికోసం ఆలయ నిర్వాహకులు రెండు స్లాట్లను ఖరారు చేశారు. ఉదయం 7నుంచి 11.30 గంటల వరకూ, మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకూ భక్తులు బాల రాముణ్ని దర్శించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News