Saturday, June 28, 2025

వేధింపులతో బండ్లగూడ బస్సు డిపో మహిళా కండక్టర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: నాగోలు బండ్లగూడ బస్ డిపో మహిళ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. కండక్టర్ శ్రీవిద్య అనే మహిళ అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. డిపో వద్ద ఆర్ టిసి ఉద్యోగులు ధర్నాకు దిగారు. అధికారులు వేధింపులు తాళలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళా కండక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Also Read: రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ: అశ్లీల వీడియోలు పంపిన క్యాబ్ డ్రైవర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News