Tuesday, April 30, 2024

బాసర ఆర్‌జియుకెటిలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిర్మల్ జిల్లా బాసర ఆర్‌జియుకెటిలో మంగళవారం ఉదయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పియుసి సెకండియర్ విద్యార్థి అర్వింద్ వసతిగృహంలో ఉరేసుకున్నాడు. విద్యార్థులు గమనించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News