Saturday, April 27, 2024

బీజాపూర్ లో ఎన్ కౌంటర్…. మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బందెపరా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఎకె 47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Also Read: హుక్కా తాగిన కొడుకుకు పదిమందిలో తండ్రి దేహశుద్ధి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News