Saturday, July 27, 2024

ఓటేసిన బోయినపల్లి వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.  గురువారం అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా కరీంనగర్ నగరంలోని ముకరంపుర ప్రభుత్వ బాలికల ఉర్ధు పాఠశాలలో వినోద్ కుమార్ తన సతీమణి డాక్టర్ మాధవి, కుమారులు డాక్టర్ ప్రతీక్, ప్రణయ్ లతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, మూడో సారి కూడా సిఎంగా కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News