Wednesday, June 18, 2025

ఈ బడ్జెట్ మానవీయ కోణంలో ఉంటుంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 11.30 నిమిషాలకు శాసన సభలో తాను, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతారని హరీష్ రావు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్ ను రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News