Saturday, May 4, 2024

కొత్తగా 4362 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

286384 new Covid Cases Reported in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 4362 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 66 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య రోజు రోజు తగ్గుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5.15 లక్షల మంది మృతి చెందారు. కరోనా నుంచి 4.23 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 54 వేల మంది చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 174 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News