Sunday, April 28, 2024

హుజూర్‌నగర్ లో లారీని ఢీకొట్టిన బస్సు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: హుజూర్‌నగర్ కొత్త బస్టాండ్ వద్ద లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కోదాడ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆర్‌టిసి బస్సుకు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మహిళా కానిస్టేబుల్‌పై దాడి: నిందితుడి ఎన్‌కౌంటర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News