Wednesday, September 17, 2025

ఖాతాదారులకు తెలియకుండానే రూ. లక్ష వరకు నగదు జమ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖాతాదారులకు తెలియకుండానే నగదు జమ అవుతోంది. 50 మందికి పైగా ఖాతాదారుల్లో రెండు రోజులగా నగదు జమ అవుతుంది. ఒక్కొక్కరి ఖాతాల్లో పది వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు నగదు జమ అవుతోంది. డబ్బు ఎవరు వేస్తున్నారో తెలియని అయోమయంలో ఖాతాదారులు ఉన్నారు. డబ్బులు ఎవరు, ఎక్కడ నుంచి వేస్తున్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News