Tuesday, June 17, 2025

చిల్పూర్‌లో విషాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో బూర శ్రీధర్ గౌడ్(35) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శ్రీధర్ గౌడ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News