Saturday, July 27, 2024

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్న దర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం 60,517 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27,788 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.3.53 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News