Sunday, June 2, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వెంకన్న దర్శరం కోసం 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. 65,058 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు వచ్చినట్లు టిటిడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News