Sunday, July 13, 2025

22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఆదివారం శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.09 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News