Saturday, April 27, 2024

ఎస్విబిసి ట్రస్టుకు రూ.12 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు శుక్రవారం రూ.12 లక్షలు విరాళంగా అందింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి దాతలు విరాళం డిడిలను అందజేశారు. హైదరాబాదుకు చెందిన ఈవీఎస్ఆర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన శ్రీ రాఘవేంద్ర 10,00,116 రూపాయలు విరాళం అందించారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన కెసి.రెడ్డి, సరోజమ్మ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున ఎస్విబిసి బోర్డు సభ్యురాలు శ్రీమతి వసంత కవిత రూ.2 లక్షలు విరాళంగా అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News