Tuesday, April 30, 2024

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బెన్ డకెట్ 27 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలే(36), ఓలీ పోప్(0) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత జట్టు 3-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News