Wednesday, April 30, 2025

డిసెంబరు 6న ఢిల్లీకి నిరసన ర్యాలీ మార్చ్ చేయనున్న రైతులు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంటలకు ఎమ్‌ఎస్‌పికి చట్టబద్ధమైన హామీతో కూడిన తమ డిమాండ్‌లపై తమతో చర్చలు జరపనందుకు కేంద్రాన్ని నిందిస్తూ, డిసెంబర్‌ 6న రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తారని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా సోమవారం ప్రకటించాయి.

ఇక్కడ జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్న రైతు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ వద్దకు రాకపోవడంతో పాదయాత్రను తిరిగి ప్రారంభించడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News