Thursday, May 2, 2024

వికలాంగురాలి వివాహానికి ఆర్ధిక సహాయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం మల్లాపూరం గ్రామానికి చెందిన వికలాంగురాలైన గోపి రీటా యువతి వివాహం కోసం టిపిసిసి ప్రధాన కార్యదర్శి,ఆలేరు కాంగ్రెస్ పా ర్టీ ఇంచార్జీ బీర్ల అయిలయ్య ఆర్దీక సహాయం అందచేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని తన నివాసంలో యువతి వివాహకోసం ఆర్దిక సహాయం అందచేసిన ఆయన మాట్లాడుతూ బీర్ల పౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు తనవంతు చేయుతనీవడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యాక్రమంలో ఒబిసి మండల అధ్యక్షుడు శిఖ అరవింద్ గౌడ,ఎస్సిసెల్ మండల అధ్యక్షుడు గోపి శ్రీను, తోట లోహిత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News