Tuesday, May 21, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం భక్తుల రద్దీ బాగా తగ్గడంతో  శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 4 గంటల సమయం పడుతుందని, టైమ్ స్లాట్ దర్శనానికి, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

కాగా, మంగళవారం 55,747 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 21,774 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.11కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News