PBKS vs DC: ఐపిఎల్ 2025లో భాగంగా ఇవాళ ధర్మశాల వేదికగా తలపడేందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సిద్ధమయ్యాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న పంజాబ్, ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ జట్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవాలని భావిస్తున్నాయి.
జట్ల వివరాలు:
ఢిల్లీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (సి), ట్రిస్టాన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్
పంజాబ్ జట్టు: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నేహల్ వాధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, సూర్యన్ష్ షెడ్జ్.