Friday, September 12, 2025

చర్చిపై దాడి.. 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

తూర్పు కాంగోలోని చర్చి ఆవరణపై ఇస్లామిక్ స్టేట్ మద్దతుగల తిరుగుబాటుదారులు ఆదివారం జరిపిన దాడిలో కనీసం 21 మంది మరణించారని పౌర సమాజ నాయకుడు తెలిపారు. తూర్పు కాంగోలోని కోమాండాలోని కేథలిక్ చర్చి ఆవరణలో తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో మిత్రరాజ్యాల ప్రజాస్వామ్య దళం(ఎడిఎఫ్)సభ్యులు ఈ దాడి చేశారు. అనేక ఇళ్లు, దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. ఉగాండా, కాంగో సరిహద్దు ప్రాంతంలో పనిచేసే తిరుగుబాటు సంస్థ అయిన ఎడిఎఫ్, ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు కలిగి ఉంది, పౌర సమాజంపై నిరంతరం దాడులో చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News