Friday, March 29, 2024

మొగుళ్లపల్లిలో చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

మొగుళ్లపల్లి: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కొరికిశాల పెద్దవాగు చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు చెరువులో మునిగి చనిపోయినట్టు గుర్తించారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News