Monday, April 29, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న కార్మిక మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి తన సతీమణి కల్పనారెడ్డితో కలిసి సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సెయింట్ పీటర్స్ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బిఆర్‌ఎస్ నాయకులు ఆర్. టింకు గౌడ్ తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటు హక్కు అమూల్యమైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News