Friday, May 3, 2024

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for selling marijuana

పరారీలో ముగ్గురు నిందితులు

హైదరాబాద్: నిషేధిత గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 15కిలోల గంజాయి, రూ.3వేలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… రాజస్థాన్, జోద్‌పూర్, రాజీవ్‌గాంధీనగర్ పిఎస్, రతన్ సింగ్ మార్బుల్ పనిచేస్తున్నాడు. రాకేష్ దేవ్‌డా, రామ్ కిషన్ పరారీలో ఉన్నారు. ముగ్గురు కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. రతన్ సింగ్ గంజాయి తీసుకునేందుకు బానిసగా మారాడు. తరచూ రాకుఏష్ దేవ్‌డా వద్ద గంజాయి కొనుగోలు చేసేవాడు. తన కింద పనిచేయాల్సిందిగా రాకేష్ కోరడంతో అప్పటి నుంచిగంజాయి తీసుకుని వచ్చి అతడు చెప్పిన వ్యక్తులకు ఇచ్చేవాడు. ఇన్స్‌స్పెక్టర్ సుబ్బారావు, ఎస్సై వెంకటేష్ తదితరులు పట్టుకున్నారు.

Man arrested for selling marijuana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News