Friday, April 19, 2024

మునుగోడులో పర్యటిస్తున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

- Advertisement -
- Advertisement -

minister errabelli dayakar rao election campaign in munugode

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. బిఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మంగళవారం మునుగోడు నియోజవర్గం చండూరులోని వార్డు నెంబర్ 2, 3లలో పర్యటిస్తున్నారు. ముఖ్య నాయకులను, కార్యకర్తలను కలవనున్నారు. వారితో సమన్వయ, సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. ప్రస్తుతం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు 3వ వార్డులో పర్యటిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News